భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం

NDL: కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం కోటి ఎకరాలకు పైగా భూములను 22ఏలో చేర్చి సమస్యలు సృష్టించిందని ఆయన ఆరోపించారు. 14 వేల ఎకరాలను బంజరు భూములుగా నమోదు చేశారని పేర్కొన్నారు. వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానించి రాష్ట్రంలో 15.75 శాతం వృద్ధిరేటు సాధించాలన్నారు.