'గేదెల మృతిపై ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి'

'గేదెల మృతిపై ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి'

E.G: తాళ్లపూడి మండలం పెద్దేవంలో గత కొన్ని రోజులుగా అంతుచిక్కని వ్యాధితో గేదెలు చనిపోతున్నాయని గ్రామ ఉప సర్పంచ్ తోట రామకృష్ణ తెలిపారు. చనిపోయిన గేదెలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మంగళవారం పెద్దవం గ్రామంలో ఆయన మాట్లాడారు. గేదెల మృతిపై కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చొరవ తీసుకుని, రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.