రోజూ వారీ లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

రోజూ వారీ లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

VZM: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలు రోజూ వారీ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి 100 రోజుల పనులు కల్పన కూడా శత శాతం జరగాలన్నారు. బుధవారం ఉపాధి పనులపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు.