'సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం'

'సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం'

PLD: సీఎం సహాయనిది పేదల పాలిటి వరమని ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 71 మంది లబ్ధిదారులకు రూ.61.36 లక్షల చెక్కులను మంగళవారం ఆయన కార్యాలయంలో DCCB ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావుతో కలిసి చీఫ్ విప్ జీవీ పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.