హత్య కేసులో లొంగిపోయిన కానిస్టేబుల్

VSP: విశాఖలో సంచలనం సృష్టించిన చిలకపేట పాలకుల కేసులో కానిస్టేబుల్ నాయుడు కోర్టులో ఉండిపోగా 14 రోజులు రిమాండ్ విధించారు. గతలో చేపల రాజేష్ పై కాల్పులు జరిగిన కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టుగా A3గా ఉన్న నాయుడు గురువారం కోర్టులో లొంగిపోయాడు. లొంగిపోయే ముందు విశాఖ సీపీకి తాను ఏ తప్పు చేయలేదని వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.