పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మించాలి: కలెక్టర్

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మించాలి: కలెక్టర్

HNK: 8వ జాతీయ పోషణ పక్షాన్ని పురస్కరించుకొని ఎల్కతుర్తిలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోషకాహారం వల్ల పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందుతుందన్నారు. పోషణ లోపం లేని సమాజం కోసం అంతా పని చేయాలని సూచించారు.