M.Tech విద్య వైపు పెరుగుతున్న ఆసక్తి

M.Tech విద్య వైపు పెరుగుతున్న ఆసక్తి

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంటెక్ విద్య పెరుగుతోంది. మరోవైపు యూనివర్సిటీలలో పీహెచ్‌డీ పట్టాలు పొందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా ఎడ్యుకేషన్ సైట్ కన్సీవ్ తెలిపింది. M.TECH విద్యలో ఫ్యాకల్టీలో దాదాపు 70% వరకు పీహెచ్‌డీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యలో మరింత ప్రమాణాలు పాటించేలా యూనివర్సిటీలు చూడాలన్నారు.