ఈ నెల 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం

ఈ నెల 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం

CTR: చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. జిల్లా అధికారులు తగిన సమాచారంతో రావాలని సూచించారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చిస్తామని చెప్పారు.