'సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి'

'సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి'

ప్రకాశం: ఒంగోలు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన ఒంగోలు నియోజకవర్గ సమస్యలపై నిన్న సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాగునీరు, రహదారులు, కాలువలు, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.