జూన్ 30న ప్రజా ఫిర్యాదుల వేదిక

జూన్ 30న ప్రజా ఫిర్యాదుల వేదిక

KRNL: నగరంలోని కలెక్టరేట్‌లో జూన్ 30న సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, మున్సిపాలిటీల్లో కూడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫిర్యాదుల స్థితి తెలుసుకోటానికి 1100 కాల్ సెంటర్ లేదా Meekosam.ap.gov.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.