ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం వివరాలు

JGL: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం రూ.2,07,926ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ.1,08,098లు రాగా, ప్రసాదాల ద్వారా రూ.74,125లు, అన్నదానం ద్వారా రూ.25,703లు వచ్చినట్లు ఆలయ కార్యాలయం కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.