శిక్షణ తరగతులు ప్రారంభం
SKLM: ఎచ్చెర్లలో ఉన్న ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో సోమవారం నుంచి విద్యార్థినుల కోసం పాలీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పదో తరగతి విద్యార్హతతో డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి పాలీసెట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ విక్టర్ పాల్ విద్యారి తెలిపారు. తక్కువ ఖర్చుతో మంచి భవిష్యత్తు డిప్లమోతో సాధ్యమన్నారు.