నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం.

ADB: విద్యుత్ మరమ్మతుల కారణంగా లోకేశ్వరం మండల కేంద్రంలోని 132/33 కేవీ పరిధిలోని గ్రామాలలో ఈరోజు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.