VIDEO: 'మహాసభలను విజయవంతం చేయాలి'
SRCL: ఈ నెల 29, 30న సిరిసిల్లలో జరిగే CITU నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ అన్నారు. బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో సీఐటీయు నాలుగో మహాసభల కరపత్రాలను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 కోడ్లుగా చేసి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు.