సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
ములుగు జిల్లా ప్రజలకు SP డా.శబరిష్ పలు సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్ళ ఘరానా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు పంపమంటే పంపి మోసపోవద్దని, సైబర్ నేరస్థుల వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. ఎవరైనా ఈ విధంగా ఫోన్ చేస్తే వెంటనే 1930కి కంప్లైంట్ చేయాలని, స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదుచేయాలన్నారు.