విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.18 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.18 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారికి స్వామి వారికి మంగళవారం వివిధ సేవల ద్వారా రూ.1,18,170 ఆదాయం లభించింది అని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 102 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఆలయంలో 11 మంది ద్విచక్ర వాహనాల పూజలు చేయించున్నారు అని, 1400 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.