'ఎంపి శబరికి ఘన సన్మానం'

'ఎంపి శబరికి ఘన సన్మానం'

NDL: హైదరాబాద్ నగరం ఐటేక్ సిటీలోని యశోద హాస్పిటల్‌లో ఆదివారం IRIA రాష్ట్ర సదస్సు హాస్పిటల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీ.ఎస్ రావు అద్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి ముక్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం, వైద్య బృందం ఎంపి శబరిని ఘనంగా సన్మానించారు. వైద్య ముఖ్య బృందం పాల్గొన్నారు.