నేటి కూరగాయల ధరల వివరాలు

కృష్ణా: గన్నవరం రైతు బజార్లో కేజీలలో కూరగాయల ధరలను వ్యవసాయ వాణిజ్య శాఖ అధికారులు గురువారం తెలిపారు. టమాటా రూ.16, వంకాయ రూ.24, బెండకాయ రూ.22, పచ్చిమిర్చి రూ.21, కాకరకాయ రూ.34, బీర రూ.26/38, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.27, దొండకాయ రూ.16, బంగాళదుంప రూ.28, గోరుచిక్కుళ్లు రూ.30, దోస రూ.18, అల్లం రూ.46, బీట్రూట్ రూ.27, కీరదోస రూ.37, ఉల్లిపాయలు రూ.23గా ఉన్నాయి.