రైతు బిడ్డకు 22 లక్షల ప్యాకేజీ తో మేనేజర్ ఉద్యోగం

రైతు బిడ్డకు 22 లక్షల ప్యాకేజీ తో మేనేజర్ ఉద్యోగం

ADB: సిరికొండ మండలం సుంకిడి గ్రామానికి చెందిన రైతు రాథోడ్ గణపత్ రావ్ కుమారుడు రాథోడ్ ఆనంద్ కిషోర్ 2019లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 205 ర్యాంక్ సాధించి, ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశాడు. తాజాగా, టాటా ప్రాజెక్ట్స్‌లో మేనేజర్ గా ఎంపికై రూ. 22 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరారు. శుక్రవారం పొన్న x రోడ్ కేంద్రంలో కాంగ్రెస్ మండల నాయకులు సన్మానించారు.