రైలు పట్టాలపై బైఠాయించి కవిత నిరసన: బీసీలకు రిజర్వేషన్ల కోసం డిమాండ్
KMR: అశోక్ నగర్ రైల్వేగేట్ వద్ద రైల్వేట్రాక్పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఆమె శుక్రవారం డిమాండ్ చేశారు. ‘బీసీ ద్రోహుల్లారా ఖబడ్దార్.. సీఎం డౌన్డౌన్’ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. రైలు వచ్చే సమయం అయిందని, ధర్నా విరమించాలని పోలీసులు కోరినా రైలు ఆపాల్సిందేనని కవిత స్పష్టం చేశారు.