నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: నగరంలోని మానససరోవరం సబ్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న RDSS నిర్మాణ పనుల కారణంగా నందివెలుగు రోడ్డు, జామియానగర్, రాహుల్ గాంధీ నగర్ ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈ మేరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేశ్ తెలిపారు. ప్రజలు దీనిని గమనించి సహకరించాలని కోరారు.