రేపు స్లాట్ బుక్ చేసుకోవద్దు: అదనపు కలెక్టర్
KMM: తెలంగాణ కాటన్ మిల్లర్లు అండ్ ట్రేడర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయనున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులు స్లాట్ బుక్ చేసుకుని ఇబ్బంది పదోద్దని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. సీసీఐ కేంద్రాలతో పాటు ఖమ్మం, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లకు రైతులు పత్తి తీసుకురావొద్దని తెలిపారు.