VIDEO: 'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం'

VIDEO: 'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం'

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వం లక్ష్యమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్యం, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.