వర్గల్లో పూర్ణకుంభం ఆకృతిలో దీపోత్సవం
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకొని నిత్య దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి నిత్య దీపోత్సవ కార్యక్రమంలో పూర్ణకుంభం ఆకృతిలో దీపోత్సవ నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు.