'క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి'

'క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి'

ADB: విద్యార్థులు క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్య సించాలని 22వ వార్డ్ కౌన్సిలర్ రాకేష్ అన్నారు. హమాలి వాడ MPPS విద్యార్థులకు తాగు నీటి కోసం రిటైర్డ్ PG HM గంగాధర్ రూ. 20 వేల విలువ గల RO వాటర్ ఫిల్టర్ అందజేశారు. కౌన్సిలర్ రాకేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాల HM జ్యోష్న, కాంప్లెక్స్ HM లచ్చరాం, MEO సోమయ్య, తదితరులు ఉన్నారు.