విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయ వివరాలు
కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో బుధవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2.70 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 318 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 34 మంది లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. 2830 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.