'ఒత్తిడి లేకుండా ప్రతిభను గుర్తించి లక్ష్యాలను చేరుకోవాలి'

'ఒత్తిడి లేకుండా ప్రతిభను గుర్తించి లక్ష్యాలను చేరుకోవాలి'

PPM: టెన్త్ నుంచే విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు కోసం స్పష్టమైన కెరీర్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని JC యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న స్దానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కెరీర్‌ ఫెస్ట్‌-2026 ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఆయన ఒత్తిడితో కాకుండా స్వయం ప్రతిభను గుర్తించి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.