ఈనెల 25న ద్విచక్ర వాహనానికి వేలం పాట

NZB: మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఈనెల 25వ తేదీన ఓ ద్విచక్ర వాహనానికి వేలం పాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ గుండప్ప తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 11 గంటలకు వేలం పాటకు హాజరు కావాలని కోరారు. 25% EMD చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని సూచించారు.