'పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి'

'పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి'

KMM: ఎర్రుపాలెంలో చింతిరాల దేవకరణ అధ్యక్షతన కార్మికుల సమావేశం మంగళవారం జరిపారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేసవి సెలవుల్లోనూ వేతనాలు చెల్లించాలని CITU జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలతో శ్రమిస్తున్న కార్మికులకు సెలవుల్లో జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని అన్నారు.