తిరుమలలో మహిళ అదృశ్యం

తిరుమలలో మహిళ అదృశ్యం

TPT: హైదరాబాద్‌కు చెందిన ఎన్. జానకి (58) శనివారం తిరుమలలో అదృశ్యమైంది. సాయంత్రం దర్శనం ముగించుకుని SKHT వెళ్లే 5358 నంబర్ బస్సు ఎక్కిన తర్వాత ఆమె ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉండడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జానకిని ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే 8121842103 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.