టీఆర్పీ బలోపేతం గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు

టీఆర్పీ బలోపేతం గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు

MLG: ములుగు పట్టణంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి గ్రామస్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు గట్ల రాజన్న ఇవాళ తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా సేవలో అంకితభావం ఉన్న యువత పార్టీతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.