ఉద్యమకారుడికి గాయాలు.. పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఉద్యమకారుడికి గాయాలు.. పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని నేహా షైన్ ఆసుపత్రిలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ మాజీ కో అప్షన్ సభ్యులు పొన్నకల్ మైముద్ శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరమర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.