సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు

సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు

NLG: ములపల్లిలోని సాగర్ ఎడమ కాలువలో మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంటకు చెందిన మర్రి రవి  గల్లంతయ్యారు. అతని స్నేహితులు జలాల్, సతీశ్‌తో కలిసి సరదాగా  ఈతకు కొట్టేందుకు వెళ్లాడు. ఈత కొట్టే కొడుతుండగా నీటి ప్రవాహానికి అధికంగా రావడంతో రవి నీటిలో మునిగిపోవడంతో గల్లంతయ్యాడు. దీంతో స్నేహితులు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.