ALERT: పరీక్షలు రీషెడ్యూల్

ALERT: పరీక్షలు రీషెడ్యూల్

సీఏ ఇంటర్ పరీక్షల నిర్వహణపై ICAI కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా మే 3 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. మే 5న రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇవి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని వెల్లడించింది. అయితే.. ఫౌండేషన్, ఫైనల్, పీక్యూసీ పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.