అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి: DYSO

అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి: DYSO

NZB: హైదరాబాద్ జిల్లా షేక్‌పేట్‌లో నిర్వహించిన 4వ అండర్ 15 బాయ్స్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి సంసుదిన్ తెలిపారు. షేక్ కిజేర్, అహ్మద్ హుస్సేన్, సాయబ్‌కు వెండి పతకం, కౌశిక్‌కు కాంస్య పతకం కైవాసం చేసుకున్నారు.