అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

KDP: పోరుమామిళ్లకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మద్దికాయల బాలరామిరెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. పాత్రికేయ రంగంలో సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన మృతిపట్ల జర్నలిస్ట్ సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కలం కార్మికుడిగా ఎన్నో సామాజిక అంశాలపై ఆయన తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.