BREAKING: అకౌంట్లోకి రూ.7 వేలు

BREAKING: అకౌంట్లోకి రూ.7 వేలు

AP: కడప జిల్లా పెండ్లిమర్రి పర్యటనలో భాగంగా అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు రూ.3200 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశాయి. మరోవైపు, పీఎం కిసాన్ నిధులను మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే.