నిధుల దుర్వినియోగం..ST కమిషన్ సభ్యుడికి ఫిర్యాదు
WGL: నెక్కొండ మండలం మడిపల్లి GP కార్యదర్శి రజియా GP నిధులు దుర్వినియోగం చేసినట్లు సర్పంచ్ అనూష DLPOకు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సర్పంచ్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగం, సంతకాల ఉదంతం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.