ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

NDL: మార్చి 31వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా (ప్రభుత్వ సెలవు దినం) " ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక " కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.