'జనగణనపై పూర్తిగా అవగాహనతో ముందుకెళ్లాలి'

'జనగణనపై పూర్తిగా అవగాహనతో ముందుకెళ్లాలి'

KNR: జనగణన- 2027 కోసం ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు సూచించారు. 2027 జనగణనపై అధికారులకు కలెక్టరేట్‌లోని మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఈనెల 15 నుంచి చార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ అధికారులు, శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.