రాజకీయ పార్టీ నాయకులతో MRO సమావేశం

CTR: అన్ని రాజకీయ పార్టీల నాయకులతో MRO రాము సమావేశం నిర్వహించారు. శుక్రవారం పుంగునూరు పట్టణంలోని MRO కార్యాలయంలో ఓటు నమోదు మార్పులు, చేర్పులు, అలాగే ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో కొత్త పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడం లాంటి అనేక అంశాలను చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.