హత్య చేసి తాపీగా సిగరెట్ తాగాడు..!

HYD: నగరంలో సంచలనం రేపిన స్వాతి హత్య కేసులో కిరాతకుడు మహేందర్ రెడ్డి చేసిన పనులు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లైన నెల నుంచే అనుమానం, పంచాయితీలు పెట్టి ఊరందరి ముందు పరువు తీసిందన్న కక్షతో భార్య స్వాతిని చంపి ముక్కలు చేశాడు. అనంతరం ఇంటికి సమీపంలోనే పాన్షాప్కు వెళ్లి ఏమీ జరగనట్లు తాపీగా సిగరెట్ తాగాడని పోలీసులు విచారణలో తేలింది.