మాజీ జడ్పీటీసీ మూరగుండ్ల లక్ష్మయ్య మృతి

మాజీ జడ్పీటీసీ మూరగుండ్ల లక్ష్మయ్య మృతి

SRPT: మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ, సీపీఎం సీనియర్ నాయకులు మూరగుండ్ల లక్ష్మయ్య (80) మంగళవారం ఉదయం మృతి చెందారు. ఆయన 2006-2011 వరకు తుంగతుర్తి జడ్పీటీసీగా పనిచేశారు. సీపీఎం పార్టీలో చురుకుగా ఉంటూ పలు ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేశారు. ఆయన మృతి పట్ల సీపీఎం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.