వణికిస్తున్న చలిపులి.. జిల్లాకు ఎల్లో అలర్ట్

వణికిస్తున్న చలిపులి.. జిల్లాకు ఎల్లో అలర్ట్

MDK: తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత వీపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాబోవు మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని HYD వాతవరణ శాఖ వెల్లడించింది. కాగా జిల్లాలో శీతల గాలులు వీస్తాయని, సాధారణం కంటే 2- 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.