VIDEO: యాదాద్రిశుడి నిత్య కళ్యాణోత్సవం

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని మహా మండపంలో మంగళవారం స్వామివారిని అమ్మవార్లను నూతన వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద మంత్ర పారాయణంలో రెండు గంటల పాటు శ్రీవారి కళ్యాణ తంతు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.