జిల్లాలో 19.70 పోలింగ్ నమోదు

జిల్లాలో 19.70 పోలింగ్ నమోదు

కామారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 19.70 శాతం పోలింగ్ నమోదైంది. భిక్కనూర్ 21.22 శాతం, బిబిపేట్ 7.36, దోమకొండ 19.14, కామారెడ్డి, 23.66 మాచారెడ్డి 19.46, పల్వంచ 20.49 రాజంపేట్ 21.02 రామారెడ్డి 22.61, సదాశివనగర్ 20.96, తాడ్వాయి 18.76 శాతం పోలింగ్ నమోదైంది.