సీఎస్ఐ వెస్లీ చర్చిలో రక్తదాన శిబిరం
MNCL: గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని మంచిర్యాలలోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదాతలకు రెడ్ క్రాస్ సొసైటి జిల్లా ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంకు వైద్యులు డాక్టర్ ప్రేమ్ సాయి, పాస్టర్ శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు.