భారీగా PDS బియ్యం పట్టివేత

భారీగా PDS బియ్యం పట్టివేత

HNK: టాస్క్ ఫోర్స్ బృందం దాడుల్లో పార్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం గ్రామంలో 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకుంది. రూ.42 వేల విలువైన 26 సంచుల బియ్యాన్ని జలిగపు మహేందర్ వద్ద పట్టుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.