మహిళల అంధుల క్రికెట్ జట్టుతో పవన్ భేటీ

మహిళల అంధుల క్రికెట్ జట్టుతో పవన్ భేటీ

AP: మహిళల అంధుల క్రికెట్ జట్టుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రపంచకప్ సాధించిన క్రికెటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షలు.. ట్రైనర్లకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి మహిళా క్రికెటర్‌కు పట్టుచీర, శాలువా, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులు అందించారు.