కార్యకర్తలకు అండగా ఉంటా: శైలజనాథ్

కార్యకర్తలకు అండగా ఉంటా: శైలజనాథ్

ATP: శింగనమల పంచాయతీలో నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ ముఖాముఖి నిర్వహించారు. కార్యకర్తల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరూ ఐక్యతతో ఉండి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.